ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎండీడీఐఎస్ హెచ్ఏ)
ప్రతి కుటుంబం లో ఒక వ్యక్తిని డిజిటల్ అక్షరాస్యులు చేయుట "డిజిటల్ ఇండియా" యొక్క విజన్. దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 2019నాటికి డిజిటల్ అక్షరాస్యత కల్పించేందుకు ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎండీడీఐఎస్ హెచ్ఏ)’ పథకాన్ని ప్రేవేశపెట్టరు.